బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్ రాయ్..?

పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగలబోతోందని సమాచారం. ఆ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ముకుల్ రాయ్ తో పాటు ఆయన కుమారుడు సుభ్రంగ్సు రాయ్ సీఎం మమతా బెనర్జీ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు మమత సమక్షంలో వారిద్దరూ టీఎంసీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ గురువారం నిర్వహించిన […]

Written By: Suresh, Updated On : June 11, 2021 1:58 pm
Follow us on

పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగలబోతోందని సమాచారం. ఆ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ముకుల్ రాయ్ తో పాటు ఆయన కుమారుడు సుభ్రంగ్సు రాయ్ సీఎం మమతా బెనర్జీ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు మమత సమక్షంలో వారిద్దరూ టీఎంసీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ గురువారం నిర్వహించిన సమావేశానికి ముకుల్ రాయ్ హాజరు కాలేదు. 2017 లో టీఎంసీని వీడిన ముకుల్ రాయ్ బీజేపీలో చేరి పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా సేవలందించారు.