ఆరెస్సెస్ చీఫ్ ట్విట్టర్ బ్లూటిక్ పునరుద్ధరణ

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యక్తిగత ఖాతా బ్లూ టిక్ వెరిఫికేషన్ ను శనివారం పునరుద్ధరించింది. ఆయన ప్రొఫైల్ నుంచి బ్లూ టిక్ ను తొలిగించిన కొన్ని గంటల్లోనే ట్విట్టర్ పునరుద్ధరించడం గమనార్హం. ఇతర ఆరెస్సెస్ నేతలు క్రుష్ణ గోపాల్, అరుణ్ కుమార్ తదితరుల వెరిఫికేషన్ కూడా పునరుద్ధరించింది. గత కొన్ని రోజులుగా పలువురు ఆరెస్సెస్ నేతల వెరిఫికేషన్ బ్యాడ్జిని ట్విట్టర్ తొలగించిందని సంఘ్ వర్గాలు తెలిపాయి.

Written By: Suresh, Updated On : June 5, 2021 7:03 pm
Follow us on

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యక్తిగత ఖాతా బ్లూ టిక్ వెరిఫికేషన్ ను శనివారం పునరుద్ధరించింది. ఆయన ప్రొఫైల్ నుంచి బ్లూ టిక్ ను తొలిగించిన కొన్ని గంటల్లోనే ట్విట్టర్ పునరుద్ధరించడం గమనార్హం. ఇతర ఆరెస్సెస్ నేతలు క్రుష్ణ గోపాల్, అరుణ్ కుమార్ తదితరుల వెరిఫికేషన్ కూడా పునరుద్ధరించింది. గత కొన్ని రోజులుగా పలువురు ఆరెస్సెస్ నేతల వెరిఫికేషన్ బ్యాడ్జిని ట్విట్టర్ తొలగించిందని సంఘ్ వర్గాలు తెలిపాయి.