కేంద్రంలో కలిసి పని చేసేందుకు సిద్ధం.. సోనియా

కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్రంతో కలిసి పని చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. సోమవారం వీడియో కాన్సరెన్స్ ద్వారా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడిన ఆమె అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందన్నారు. కోవిడ్ నివారణకు ప్రభుత్వం అనుసరిస్తున్నట్లు వైఖరి శాస్త్రవేత్తల సూచనలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం వల్ల దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోందన్నారు.

Written By: Suresh, Updated On : May 10, 2021 4:09 pm
Follow us on

కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్రంతో కలిసి పని చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. సోమవారం వీడియో కాన్సరెన్స్ ద్వారా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడిన ఆమె అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందన్నారు. కోవిడ్ నివారణకు ప్రభుత్వం అనుసరిస్తున్నట్లు వైఖరి శాస్త్రవేత్తల సూచనలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం వల్ల దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోందన్నారు.