లాక్ డౌన్ ఎఫెక్ట్.. నిత్యావసరాల కోసం జనం బారులు

కర్ణాటక ప్రభుత్వం సోమవారం నుంచి మే 24 వరకు రాష్ట్ర వ్యాప్త లాక్ డౌన్ విధించింది. అంటే రేపటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో మార్కెట్ లు, నిత్యావసరాలు, అత్యవసరాలకు సంబంధించిన దుకణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఏ నిత్యావసరాల దుకాణం దగ్గర చూసినా జనం భారీ క్యూలైన్ లలో నిలబడి సరుకులు కొనుగోలు చేస్తున్నారు.

Written By: Suresh, Updated On : May 9, 2021 11:57 am
Follow us on

కర్ణాటక ప్రభుత్వం సోమవారం నుంచి మే 24 వరకు రాష్ట్ర వ్యాప్త లాక్ డౌన్ విధించింది. అంటే రేపటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో మార్కెట్ లు, నిత్యావసరాలు, అత్యవసరాలకు సంబంధించిన దుకణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఏ నిత్యావసరాల దుకాణం దగ్గర చూసినా జనం భారీ క్యూలైన్ లలో నిలబడి సరుకులు కొనుగోలు చేస్తున్నారు.