కరోనాతో బీజేపీ కార్పొరేటర్ కూతురు మృతి

దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపుతోంది. ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. కరోనా వైరస్ వేగంతో మరణించే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. తాజాగా హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ కూతురు శ్రీమతి భవాని మరణించింది. ఐదు రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉన్న భవాని ఈ రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే భవానికి డెలివరీ జరిగిన ఆస్పత్రిలోనే కరోనా సోకినట్లు అనుమనిస్తున్నారు.

Written By: Suresh, Updated On : May 9, 2021 11:46 am
Follow us on

దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపుతోంది. ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. కరోనా వైరస్ వేగంతో మరణించే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. తాజాగా హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ కూతురు శ్రీమతి భవాని మరణించింది. ఐదు రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉన్న భవాని ఈ రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే భవానికి డెలివరీ జరిగిన ఆస్పత్రిలోనే కరోనా సోకినట్లు అనుమనిస్తున్నారు.