Eng vs Ind 1st Test Day 2: ఇంగ్లాండ్, భారత్ మధ్య తొలి టెస్టులో రెండో రోజు ఆట మొదలైంది. రెండో రోజు ఆట ప్రారంభమైన తర్వాత ఇప్టపివరకు 6 ఓవర్లు అయ్యాయి. ఈ ఆరు ఓవర్లలో 17 పరుగులు వచ్చాయి. రిషబ్ పంత్ రెండు ఫోర్లు, శుభ్ మన్ గిల్ ఓక ఫోర్ బాదాదు. 90 ఓవర్లకు స్కోరు 375 పరుగులు సాధించారు. గిల్ 132 పరుగులు, పంత్ 75 పరుగులు చేశాడు.
Eng vs Ind 1st Test Day 2: రెండో రోజు ఆట ప్రారంభం… భారత్ స్కోర్ ఎంతంటే

Eng vs Ind 1st Test Day 2
