Telangana: తెలంగాణలో ఆ తేదీ నుంచి స్కూళ్లు రీఓపెన్

కరోనా మహమ్మారి శాంతించడంతో తెలంగాణలో విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల పున ప్రారంభంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు.

Written By: Suresh, Updated On : August 23, 2021 6:55 pm
Follow us on

కరోనా మహమ్మారి శాంతించడంతో తెలంగాణలో విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల పున ప్రారంభంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు.