చిరాగ్ పాశ్వానే ఎల్జేపీ అధ్యక్షుడు.. లాలూ ప్రసాద్

లోక్ జనశక్తి అధినేత చిరాగ్ పాశ్వానేనని ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ములాయం సింగ్ యాదవ్ ను పరామర్శించేందుకు ఉత్తరప్రదేశ్ కు వెళ్లిన లాలూ యాదవ్ ను ఎల్జేపీలో చీలిక గురించి మీడియా ప్రశ్నించిగా ఆయన పైవిధంగా స్పందించారు. చిరాగ్ పాశ్వానే ఎల్జేపీ అధ్యక్షుడిగా కొనసాగుతాడని ఆయన చెప్పారు.  తాను కేవలం ములాయం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికే వచ్చానని, తమ భేటీకి, రాజకీయాలకు సంబంధం లేదని లాలూ చెప్పారు.

Written By: Suresh, Updated On : August 3, 2021 4:44 pm
Follow us on

లోక్ జనశక్తి అధినేత చిరాగ్ పాశ్వానేనని ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ములాయం సింగ్ యాదవ్ ను పరామర్శించేందుకు ఉత్తరప్రదేశ్ కు వెళ్లిన లాలూ యాదవ్ ను ఎల్జేపీలో చీలిక గురించి మీడియా ప్రశ్నించిగా ఆయన పైవిధంగా స్పందించారు. చిరాగ్ పాశ్వానే ఎల్జేపీ అధ్యక్షుడిగా కొనసాగుతాడని ఆయన చెప్పారు.  తాను కేవలం ములాయం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికే వచ్చానని, తమ భేటీకి, రాజకీయాలకు సంబంధం లేదని లాలూ చెప్పారు.