కొవిడ్ కేర్ సెంటర్ లో టాయిలెట్స్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ

మధ్య ప్రదేశ్ రెవా జిల్లాలోని కుంజ్ బీహారీ కొవిడ్ కేర్ సెంటర్ ను బీజేపీ ఎంపీ జనార్థన్ మిశ్రా శుభ్రం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మంగళవారం ఆయన ఆకస్మికంగా కొవిడ్ కేర్ సెంటర్ ను తనిఖీ చేశారు. అక్కడ టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండటంతో చేతులకు గ్లౌసులు వేసుకుని తానే స్వయంగా క్లీన్ చేశారు. కొవిడ్ కేర్ సెంటర్ లో టాయిలెట్స్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఎంపీ అధికారులను హచ్చరించారు. పబ్లిక్ […]

Written By: Suresh, Updated On : May 19, 2021 12:00 pm
Follow us on

మధ్య ప్రదేశ్ రెవా జిల్లాలోని కుంజ్ బీహారీ కొవిడ్ కేర్ సెంటర్ ను బీజేపీ ఎంపీ జనార్థన్ మిశ్రా శుభ్రం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మంగళవారం ఆయన ఆకస్మికంగా కొవిడ్ కేర్ సెంటర్ ను తనిఖీ చేశారు. అక్కడ టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండటంతో చేతులకు గ్లౌసులు వేసుకుని తానే స్వయంగా క్లీన్ చేశారు. కొవిడ్ కేర్ సెంటర్ లో టాయిలెట్స్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఎంపీ అధికారులను హచ్చరించారు. పబ్లిక్ టాయిలెట్స్ ను ఎంపీ జనార్ధన్ క్లీన్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2018 లో ఓ పాఠశాలలో కూడా టాయిలెట్స్ ను పరిశుభ్రం చేశారు.