కరోనాతో ప్రముఖ బెంగాలీ రచయిత కన్నుమూత

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బెంగాలీ రచయిత అనీశ్ దేవ్ (70) కన్నుమూశారు. కరోనా మహమ్మారి సోకడంతో కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నఆయన పరిస్థితి విషమించడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అనీశ్ కు భార్య, కూతురు ఉన్నారు. సాహిత్య రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా బెంగాల్ ప్రభుత్వం 2019 లో విద్యాసాగర్ పురస్కారంతో సత్కరించింది.

Written By: Suresh, Updated On : April 28, 2021 3:17 pm
Follow us on

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బెంగాలీ రచయిత అనీశ్ దేవ్ (70) కన్నుమూశారు. కరోనా మహమ్మారి సోకడంతో కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నఆయన పరిస్థితి విషమించడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అనీశ్ కు భార్య, కూతురు ఉన్నారు. సాహిత్య రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా బెంగాల్ ప్రభుత్వం 2019 లో విద్యాసాగర్ పురస్కారంతో సత్కరించింది.