రెండు వికెట్లు కోల్పోయిన ఇండియా

ఆస్ట్రేలియాలో జరగుతున్న రెండో టీ-20లో ఆసీస్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 194 పరుగులు చేసి భారత్ ముందు 195 లక్ష్యాన్ని ఉంచింది. అయితే బ్యాటింగ్ లోకి దిగిన భారత్  95 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పొయింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రాహుల్ లు తమ ప్రతిభ చూపించారు. అయితే 56 పరుగుల వద్ద ఆండ్రూ వేసిన బౌలింగ్ కు రాహుల్ ఔటయ్యాడు. అలాగే 95 పరుగుల వద్ద శిఖర్ దావన్ భారీ షాట్ కు యత్నించి […]

Written By: Suresh, Updated On : December 6, 2020 4:41 pm
Follow us on

ఆస్ట్రేలియాలో జరగుతున్న రెండో టీ-20లో ఆసీస్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 194 పరుగులు చేసి భారత్ ముందు 195 లక్ష్యాన్ని ఉంచింది. అయితే బ్యాటింగ్ లోకి దిగిన భారత్  95 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పొయింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రాహుల్ లు తమ ప్రతిభ చూపించారు. అయితే 56 పరుగుల వద్ద ఆండ్రూ వేసిన బౌలింగ్ కు రాహుల్ ఔటయ్యాడు. అలాగే 95 పరుగుల వద్ద శిఖర్ దావన్ భారీ షాట్ కు యత్నించి స్వెప్సన్ క్యాచ్ పట్టడంతో మైదానం నుంచి వెళ్లిపోయాడు. కాగా ధావన్ 52 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లి, శాంసన్ బరిలో ఉన్నారు. కోహ్లి వచ్చి రాగానే సిక్సర్ కొట్టాడు.