Samantha: కేవలం అది చూపించేందుకు రూ. 15 లక్షలు వసూలు చేసిన సమంత… టాలీవుడ్ ని ఊపేస్తున్న న్యూస్

సమంత సూపర్ హాట్ ఫోజుల్లో చంపేస్తున్నారు. వీటిలో ఓ ఫోటో నెటిజెన్స్ ని బాగా ఆకర్షించింది. సమంత బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసిన. ఆ డ్రెస్ వివరాలు చూస్తే.. లూయిస్ విట్టన్ బ్రాండ్ కి చెందిన ఆ డిజైనర్ వేర్ ధర అక్షరాలా రూ. 5.5 లక్షలు అట.

Written By: NARESH, Updated On : November 10, 2023 12:45 pm

Samantha

Follow us on

Samantha: సమంతకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి తెలిసిందే. ఒకప్పుడు ఆమె సౌత్ ఇండియాలో మాత్రమే పాప్యులర్. పుష్ప , ది ఫ్యామిలీ మ్యాన్ 2 ప్రాజెక్ట్స్ తో ఆమె ఇమేజ్ నేషనల్ వైడ్ పాకింది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో ఒకరు. సమంత సినిమాకు రూ. 5 కోట్లకు పైగా తీసుకుంటుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. ఇక ఫోటో షూట్స్, యాడ్స్ తో మరింతగా ఆమె సంపాదిస్తున్నారు. తాజాగా సమంత బజార్ ఇండియా మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేస్తున్నారు.

సమంత సూపర్ హాట్ ఫోజుల్లో చంపేస్తున్నారు. వీటిలో ఓ ఫోటో నెటిజెన్స్ ని బాగా ఆకర్షించింది. సమంత బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసిన. ఆ డ్రెస్ వివరాలు చూస్తే.. లూయిస్ విట్టన్ బ్రాండ్ కి చెందిన ఆ డిజైనర్ వేర్ ధర అక్షరాలా రూ. 5.5 లక్షలు అట. మరొక విశేషం ఏమిటంటే సమంత ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 30.5 మిలియన్స్. ఆమె ఒక్క ప్రమోషనల్ పోస్ట్ పెడితే రూ. 15 నుండి 20 లక్షలు ఛార్జ్ చేస్తారట.

కాబట్టి జస్ట్ వీపు చూపేందుకు సమంత రూ. 15 లక్షలు ఛార్జ్ చేశారన్న మాట. అది సమంత బ్రాండ్ వాల్యూ అంటే. కాగా సమంత మయోసైటిస్ తో బాధపడుతున్నారు. ఆమె సుదీర్ఘ కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాలకు కూడా కొంచెం బ్రేక్ ఇచ్చారు. క్రయోథెరపీ, ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్నారట.

సమంత 2023లో శాకుంతలం, ఖుషి చిత్రాలు విడుదల చేసింది. శాకుంతలం డిజాస్టర్ అయ్యింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీగా నష్టాలు మిగిల్చింది. ఇక విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఖుషి ఓ మోస్తరు విజయం సాధించింది. దర్శకుడు శివ నిర్వాణ ఖుషి చిత్రాన్ని తెరకెక్కించారు.