Homeక్రైమ్‌Jawahar Nagar crime news: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే...

Jawahar Nagar crime news: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు

Jawahar Nagar crime news: నేటి కాలంలో మనుషుల మధ్య ఆత్మీయత అనేది తగ్గిపోతోంది. అనురాగమనేది దూరమవుతోంది. అవసరాలు మాత్రమే మనుషుల మధ్య ఉంటున్నాయి. అవసరం తీరిన తర్వాత నీ తీరు నీదే.. నా తీ రు నాది అన్నట్టుగా పరిస్థితి మారిపోతుంది. చివరికి పేగు బంధం కూడా అవసరాల మధ్య పలుచన అవుతోంది. ఈ తరహా దారుణాలు విపరీతంగా చోటు చేసుకున్నప్పటికీ.. మనుషుల మధ్య మార్పు రావడం లేదు.

హైదరాబాద్ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న జవహర్ నగర్ పరిధిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా పరిధిలోకి వచ్చే జవహర్ నగర్ లోని అంజు అనే మహిళ అదృశ్యమైంది. దీనికి సంబంధించి పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు విచారణ సాగిస్తుండగా విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి.

పోలీసులు సాగించిన విచారణలో అంజును ఆమె చిన్న కుమార్తె ఇషిక.. భర్త రాజ్ పుత్ చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల ఎదుట ఇషిక నిజం ఒప్పుకుంది. అంజూను చంపేసి.. ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పూర్తి వేసినట్టు ఇషిక ఒప్పుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో పూడ్చిపెట్టిన అంజు మృతదేహాన్ని వెలికి తీస్తున్నారు.

అంజు గత ఏడాది మే నెల నుంచి కనిపించడం లేదు. ఆమె బైక్ కూడా అదృశ్యమైంది. దీంతో పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఎన్ని విధాలుగా విచారణ సాగించినప్పటికీ ఎటువంటి ఆధారం లభించలేదు. అయితే ఇటీవల అంజు ద్విచక్ర వాహనాన్ని రామ్ కోటి ప్రాంతంలో అమ్మడానికి మౌంట్ ఈ రాజ్ పుత్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు. దానికంటే ముందు ఆ షాప్ యజమాని వివరాలు అడిగితే రాజ్ పుత్ పొంతన లేని సమాధానం చెప్పాడు. దీంతో షాప్ యజమాని పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిదైన శైలిలో విచరించగా.. అసలు విషయాన్ని చెప్పాడు.. మంజు చిన్న కూతురు ఇషిక.. తను ప్రేమించుకున్నామని.. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మంజును హత్య చేశామని చెప్పాడు. మంజును హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టామని అతడు వెల్లడించాడు. అయితే ఇన్ని రోజులపాటు ఇషిక నోరు విప్పలేదు. చివరికి ఆ బైక్ నిందితులను పట్టించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper