Sikkolu King Fort : రాజులు పోయారు.. రాచరికలు పోయాయి. కానీ నాటి చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన చిహ్నాలు, కట్టడాలు ఇప్పటికీ ప్రజలను కనువిందు చేస్తున్నాయి. అటువంటి చారిత్రక చిహ్నమే మందస కళింగ రాజుల కోట. శ్రీకాకుళం జిల్లాలో మారుమూల కుగ్రామమే మందస. మహేంద్రగిరులకు చేరవనే ఉంటుంది ఈ మందస. ఇక్కడి రాజుగారికోటకు సుదీర్ఘ చరిత్ర ఉంది. సుమారు 1200 సంవత్సరాల కిందట కళింగరాజులు కోటను నిర్మించారని చరిత్ర చెబుతోంది. అయితే ఇన్నాళ్లయినా ఈ కోట ఇప్పటికీ […]
National Progressive Party : కేరళలో నేషనల్ ప్రొగ్రెసివ్ పార్టీ పేరిట కొత్త పార్టీ పురుడుపోసుకుంది. ఇది బీజేపీకి అనుబంధంగా పనిచేయడానికి సిద్ధమైంది. 2022 సెప్టెంబర్ 17న కొచ్చిన్ లో 1000 మంది క్రైస్తవ సమావేశం జరిగింది. అన్ని రకాల చర్చి పెద్దలు, బిషప్ లు పాల్గొన్నారు. రాజకీయ నేతలు కూడా ఇందులో పాల్గొనడం గమనార్హం. ఇందులో 12 అంశాలు డిమాండ్లుగా పెట్టారు. వీరే ఇప్పుడు పార్టీగా పెట్టుకున్నారు. దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి అక్కడ […]
అన్నామలై తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఏప్రిల్ 14వ తేదీన డీఎంకే ఫైల్స్ బయటపెట్టాడు. లక్షా 34 వేల కోట్ల బినామీ ఆస్తులు డీఎంకే నేతలకు ఉన్నాయని బాంబు పేల్చాడు. అయితే ఇది పార్ట్ 1 అని లైట్ తీసుకున్నారు. ఒట్టి ఆరోపణలు అని అందరూ మిన్నకున్నారు. తాజాగా పీటీఆర్ ఆడియో లీక్ అయ్యి వైరల్ అయ్యింది. స్టాలిన్ కొడుకు, అల్లుడు ఒక్క సంవత్సరంలో 30వేల కోట్లు తినేశారు. ఈ పీటీఆర్ పేరుతో లీక్ అయిన ఈ ఆడియో […]
Nirmal Koyya Bommalu: నిర్మల్ బొమ్మలు.. ఇక్కడి కళాకారులు తయారు చేసే బొమ్మల్లో ఇట్టే ఆకర్షించే గుణమేదో ఉంది. చూపరుల హృదయాల్లో కళాతృష్ణను తట్టి లేపి, రసస్వాదనలో సమ్మోహితుల్ని చేసే అంతర్లీనమైన రంగుల పరిమళమేదో ఉంది. అందుకే, ఇవి అజరామరమై భాసిల్లుతూ విశ్వఖ్యాతి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆది నుంచి నిర్మల్ ప్రసిద్ధి చెందిన కళాకేంద్రం. శిల్పకళాకారులు, చిత్రకళాకారులు, నటులు ఇంకా అనేక కళల్లో ఆరితేరిన సృజనులకు ఇది నెలవు. 400 సంవత్సరాలుగా నిర్మల్ చిత్రకళకు, బొమ్మలకు నిలయంగా […]
Telangana New Secretariat: తొమ్మిదేళ్లుగా సచివాలయానికి రాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాత సచివాలయం స్థానంలో కొత్తది నిర్మించారు. మరో పది రోజుల్లో నూతన భవనం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 28 ఎకరాల సువిశాల ప్రాంగణం.. 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునికంగా రూపుదిద్దుకుంది నూతన సెక్రటేరియేట్. తెలంగాణ సహా విభిన్న సంస్కృతులకు అద్దం పట్టే నిర్మాణ శైలులు ఉన్నాయి. ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న నూతన పాలనా సౌధం పూర్తి వివరాలు […]
Yogi government : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఆరేళ్ల కాలంలో 183 మంది క్రిమినల్స్ హతమయ్యారు. ఇందులో 10,900 ఎన్కౌంటర్లు జరిగాయి. 23వేలకు పైగా అరెస్టులు చోటు చేసుకున్నాయి. వీరిలో 5,046 మంది గాయాలతో పట్టుబడ్డారు. ఇవి అధికారిక లెక్కలు. ఆయా ఎన్కౌంటర్లలో 1,443 మంది పోలీసులు గాయపడగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది గ్యాంగ్స్టర్ వికాస్ దూబే అనుచరులు కాన్పూర్లో చేసిన దాడిలోనే చనిపోయారు. ఇదంతా ఒక కోణం మాత్రమే. […]
Ramoji Rao : మీడియా మొగల్ రామోజీరావు తెలుగు రాష్ట్ర రాజకీయాలను శాసించిన వ్యక్తి. అన్ని వ్యవస్థల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తులని ఏర్పాటు చేసుకున్న అపర మేధావి. పచ్చళ్ళ వ్యాపారంతో ప్రారంభమైన ఆయన వ్యాపార ప్రస్థానం.. ఈనాడుతో పతాక స్థాయికి చేరి మీడియా మొగల్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అటువంటి రామోజీరావును ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారం ఇబ్బందులకు గురి చేస్తోంది. సుమారు 17 ఏళ్లపాటు ఈ కేసు నుంచి బయట పడుతూ వచ్చిన […]
Muslim League : మహమ్మద్ అలీ జిన్నా ప్రవచించిన ద్విజాతి సిద్ధాంతం 1947లో భారతదేశ విభజనకు కారణమైంది. వేల ఏళ్లుగా అవిభక్త భారత దేశంలో నివసించే హిందూ, ముస్లింలు అంతా భారత జాతీయులే అన్న వాస్తవాన్ని ఆనాటి మన జాతీయ నాయకులు సమర్థంగా వినిపించలేకపోయారు. జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ పార్టీ హింసాత్మక చర్యలతో అల్లకల్లోలం చెలరేగడం… ‘విభజించు – పాలించు’ అనే బ్రిటీష్ పన్నాగంతో మెజార్టీ ప్రజల అభిమతానికి విరుద్ధంగా దేశాన్ని విభజించారు. ఆ గాయాలు […]
100 crore land acquired : ‘మా ధరణి సొక్కం, సుద్ధ పూస, ఏహే ఇట్లాంటి మార్పు ఎవడైన తీసుకొచ్చిండ, ఇది గేమ్ ఛేంజర్ అంటరు’ తెలంగాణలోని అధికార పార్టీ పెద్దలు.. ‘క్షేత్రస్థాయిలో మాత్రం అట్లుంటదా? అట్లనే ఉంటే అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ పై దాడి ఎందుకు జరుగుతది, మేడ్చల్ ఆర్ఐ ఏసీబీకి ఎందుకు దొరుకుతడు? అసలు ఆ ధరణి సైటే పెద్ద లోపాల పుట్ట’ అని ప్రతిపక్ష పార్టీ నేత రేవంత్ అంటాడు. మేం అధికారంలోకి వస్తే […]
Sakshi vs Eenadu : ఏపీలో పత్రికల పోరు గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది.. గ్రామ వలంటీర్లకు రూ.200 చొప్పున ప్రభుత్వ నిధులు ఇస్తున్న జగన్ వాటితో సాక్షిపత్రికను కొనుగోలు చేసేలా పరోక్ష జీవో ఇచ్చారు. ఇది తన సొంత పత్రిక సర్క్యూలేషన్ పెంచేందుకే అని ప్రత్యర్థి పత్రిక ఈనాడు సంస్థ సుప్రీంకోర్టుకు ఎక్కింది. అయితే ఇది రెండు పత్రికల లొల్లి కాదని.. ఇందులో రెండు పార్టీలు ఇన్ వాల్వ్ అయ్యాయని తెలుసుకున్న సుప్రీం కోర్టు ధర్మాసనం కేసును […]
BJP Muslims : ఇటీవల మోడీ ముస్లింలకు దగ్గరకు కావాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఏడాది క్రితమే హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ కార్యవర్గంలోనే దీన్ని అమలు చేశారు. ఇటీవల దాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. ముస్లింలకు దగ్గరకు కావాలనే మోడీ ప్రయత్నం సక్సెస్ అవుతుందా? లేదా అన్నది అసలు ప్రశ్న.. ఇటీవల బీజేపీ ముస్లింలను కలిసి వివరించే అంశాన్ని తీసుకుంది. దేశంలోని 64 ప్రాంతాల్లో ముస్లింల వద్దకు వెళుతున్న బీజేపీ నేతలు వారికి సంక్షేమం గురించి వివరిస్తున్నారు. అయితే […]
Successors in Next Election : ఉత్తరాంధ్రలోని సీనియర్ నేతల వారసులు రాజకీయ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు అధికార పార్టీలోనూ, ప్రతిపక్ష పార్టీలోనూ ఈ వారసుల హడావిడి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు తల్లి.. తండ్రి చాటు బిడ్డలుగా ఉన్న వాళ్లంతా.. నేరుగా రాజకీయ రణక్షేత్రంలోకి దిగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్య నాయకులుగా పేరుగాంచిన వారి వారసులు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అధికార పార్టీ వైసీపీలోనూ, […]
KCR -ABN RK : మొన్ననే కదా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కెసిఆర్ ఆవిష్కరించింది. ఆ కార్యక్రమానికి అంబేద్కర్ ముని మనవడు ప్రకాష్ అంబేద్కర్ ను పిలిచింది. వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని ప్రకటించింది. కానీ ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రం కెసిఆర్ గాలి తీసేశాడు. నీకున్న ఎంపీ సీట్లతో ఢిల్లీకి పోయి ఏం…గలవు అని ఎద్దేవా చేశాడు. అంతేకాదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో నీ ఆసక్తి ఏమిటో నాకు తెలుసు అంటూ […]
UP Atiq Ahmed : పోలీసులు, మీడియా ప్రతినిధులు, పక్కన జనం.. అంతటి సందోహం లో ఇద్దరి కణత కు రివాల్వర్ దగ్గర పెట్టి బుల్లెట్లు సఫా సఫా దించేశారు. చూస్తుండగానే ఆ ఇద్దరు రక్తపు మడుగులో విలవిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలారు. అలా కన్ను మూసింది ఎవరో అమాయకులు కాదు. అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఇద్దరు పేరు మోసిన గ్యాంగ్ స్టర్ లు. ఈ ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్ లో. ఇప్పుడు ఇది […]
Annamalai DMK Files: అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచయో లేదో అప్పుడే స్టాలిన్ ప్రభుత్వానికి బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చుక్కలు చూపిస్తున్నాడు. రొటీన్ రాజకీయాలు కాకుండా, పెరియార్ సిద్ధాంతాలు వల్లె వేయకుండా తమిళనాడు లో కొత్త శకాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే అధికార డిఎంకె అవినీతిని ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో బట్టబయలు చేస్తున్నాడు. ఏ ప్రజా ప్రతినిధి ఎన్ని డబ్బులు మింగాడో, ఏ పథకంలో ఎంత అవినీతికి పాల్పడ్డాడో లెక్కలతో సహా […]
Janasena – Nagababu vs Nadendla : జనసేన.. జనంలోంచి వచ్చిన సేన.. పవన్ కళ్యాణ్ కష్టపడి పైకి తెచ్చిన పార్టీ. ఎవరో విరాళాలు ఇస్తారని ఆయన ఎదురుచూడలేదు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను పార్టీలోకి పిలవలేదు. సామాన్యులకు పట్టం కట్టారు. సామాన్యులకే నాయకత్వపగ్గాలు అప్పజెప్పాడు. విద్యార్థి, యువతను లీడర్లను చేశాడు. తను సినిమాల్లో కష్టపడి సంపాదించిన సొమ్ముతో పార్టీ నడుపుతున్నాడు. అయితే పవన్ సినిమాలతో బిజీగా ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం.. నిర్వహణ కష్టం అవుతోంది. దీంతో ఈ […]
KBR Park: హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ అయినప్పటికీ.. జూబ్లీహిల్స్ పరిసరాల్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చిన్నపాటి అరణ్యాన్ని తలపించేది. నగర జీవుల కోసం అప్పటి ప్రభుత్వాలు ఆ పార్కును అభివృద్ధి చేశాయి. ఫలితంగా ఆ పార్క్ హైదరాబాద్ పాలిట అమెజాన్ అడవి అయింది. నగర జీవులకు తన వంతుగా ఆక్సిజన్ అందిస్తోంది. అంతేకాదు ఆ పార్క్ లో అటవీ పరిరక్షణ కోసం అప్పటి ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించాయి. ఆ పార్క్ పరిసర ప్రాంతాల్లో భారీ అంతస్తులకు […]