భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపు(మంగళవారం) తిరుమలకు రానున్నారు. కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకొని ఉదయం 10.30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకోనున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. రాష్ట్రపతికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలుకనున్నారు. కాగా సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు.

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపు(మంగళవారం) తిరుమలకు రానున్నారు. కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకొని ఉదయం 10.30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకోనున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. రాష్ట్రపతికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలుకనున్నారు. కాగా సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు.