Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్రేపు తిరుమలకు రాష్ట్రపతి

రేపు తిరుమలకు రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపు(మంగళవారం) తిరుమలకు రానున్నారు. కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకొని ఉదయం 10.30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకోనున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. రాష్ట్రపతికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలుకనున్నారు. కాగా సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు.

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపు(మంగళవారం) తిరుమలకు రానున్నారు. కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకొని ఉదయం 10.30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకోనున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. రాష్ట్రపతికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలుకనున్నారు. కాగా సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper