మద్యం కొనడానికి వచ్చిన వారిని చితకబాదేసింది..

తెలంగాణాలో వైన్ షాపులు తెరవడంతో మందు బాబులు మద్యం దుకాణాల ముందుజనం బారులు తీరారు. ఆ జనాల్ని చూసి మహిళల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. హైదరాబాద్ లో ఓ మహిళా అయితే ఏకంగా కర్ర తీసుకుని ఒక్కొక్కరిని చితకబాదేసింది. లాక్ డౌన్ సమయంలో ఆమె వీరికి ఆహారం పంపిణీ చేసిందట. అప్పుడుఅన్నం తినడానికి డబ్బులు లేవన్నారు కదా.. బీర్లు కొనడానికి డబ్బులెక్కడివి అంటూ ఆమె వాళ్ళను ప్రశ్నించింది. ఆ వీడియోను మీరు చుడండి…  

Written By: Neelambaram, Updated On : December 24, 2020 2:44 pm
Follow us on

తెలంగాణాలో వైన్ షాపులు తెరవడంతో మందు బాబులు మద్యం దుకాణాల ముందుజనం బారులు తీరారు. ఆ జనాల్ని చూసి మహిళల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. హైదరాబాద్ లో ఓ మహిళా అయితే ఏకంగా కర్ర తీసుకుని ఒక్కొక్కరిని చితకబాదేసింది. లాక్ డౌన్ సమయంలో ఆమె వీరికి ఆహారం పంపిణీ చేసిందట. అప్పుడుఅన్నం తినడానికి డబ్బులు లేవన్నారు కదా.. బీర్లు కొనడానికి డబ్బులెక్కడివి అంటూ ఆమె వాళ్ళను ప్రశ్నించింది. ఆ వీడియోను మీరు చుడండి…

https://youtu.be/o0H8JIEv0tc