తెలంగాణHyderabad: రాష్ట్రం ఎటుపోతోంది.. పోలీసు వాహనాలపైనే దాడులా..

Hyderabad: రాష్ట్రం ఎటుపోతోంది.. పోలీసు వాహనాలపైనే దాడులా..

Hyderabad: హైదరాబాద్ నగరంలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోంది. సోమవారం రాత్రి మెహదీపట్నం పరిధిలోని ఆసిఫ్ నగర్ లో యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించడం తెలిసిందే. దీంతో మత్తు పదార్థాల ఉపయోగం ఇంకా నగరంలో అదుపులోకి రాలేదని తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో యువకులు మత్తులో పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు ప్రభుత్వం మత్తు పదార్థాల ముప్పు లేకుండా చేయాలని భావిస్తున్నా వాటి వినియోగం మాత్రం ఆగడం లేదు. ఫలితంగా రోజు ఏదో ఒక సందర్భంలో మత్తు పదార్థాల గుట్టు రట్టవుతూనే ఉంది. కానీ ఇంతకీ ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దాని మూలాలు ఏమిటి? అనే దానిపై స్పష్టత రావడం లేదు.

Hyderabad
Attack On Police Vehicle

ఈ నేపథ్యంలో గంజాయి సేవించిన యువకులు వీరంగం చేయడంతో పోలీసులు వారించినా వినకపోవడంతో పెద్ద దుమారమే రేగింది. దీనిపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయినా యువకులకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? దాని వినియోగంపై నిబంధనలు ఉన్నా ఎవరికి మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో మత్తు పదార్థాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో నగరంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతోంది.

గతంలో ఓ పబ్ లో దొరికిన మత్తు పదార్థాల కేసులో పెద్ద వారి హస్తం ఉందని తేలినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి గంజాయి సరఫరా ఆగడం లేదు. మత్తు పదార్థాల వినియోగం పెరుగుతూనే ఉంది. దీంతోనే నగరవాసులకు సైతం తిప్పలు తప్పడం లేదు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణాకు చెక్ పడటం లేదు. ఎన్ని చర్యలు తీసుకున్నా వాటి రవాణా అంతకంతకూ పెరుగుతోంది. దీనిపై రాజకీయ పక్షాలు సైతం విమర్శలు చేస్తున్నాయి.

ఏకంగా పోలీసు వాహనంపైనే దాడులకు తెగబడటం మామూలు విషయం కాదు. మత్తు పదార్థాల వాడకంతో యువత పెడదారులు తొక్కుతోంది. గతంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని గంజాయికి అలవాటు పడి ఏకంగా ఆ వ్యాపారం చేయడం ఆందోళన కలిగించింది. నగరంలో మత్తు పదార్థాల రవాణా తగ్గడం లేదు. దీంతోనే పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే గంజాయి రవాణా ఆగడం లేదని తెలుస్తోంది. దానికి అడ్డుకట్ట వేసే సమయం ఎప్పుడొస్తుందనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...

Harish Rao: బామ్మర్ది కేటీఆర్ ను సైడ్ చేసిన హరీష్.. ఏదో జరుగుతోంది

Harish Rao: భారత రాష్ట్ర సమితి ఓవైపు సోషల్ మీడియాలో బలంగా కనిపిస్తుంది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్.. హరీష్ రావు నిత్యం ఆందోళనలకు పిలుపునిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం...

Armoor MLA: తులం బంగారం పంచాయితీ.. కాంగ్రెస్ నేతల మెడలోని బంగారం గోవిందా.. సంచలన పిలుపు

Armoor MLA: తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫునుంచి రాకేష్ రెడ్డి...

Ration Card: రేషన్ కార్డ్ వినియోగదారులకు గుడ్ న్యూస్

Ration Card: దేశంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని రేషన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్...
Exit mobile version