త్వరలో సీఎం కేసీఆర్ సిద్ధిపేట టూర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరలో సిద్ధిపేటలో పర్యటించనున్నారు. పలు ప్రభుత్వ, పార్టీ భవనాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్థానిక మంత్రి హరీశ్ రావు కేసీఆర్ ప్రారంభించే భవనాలను పరిశీలించారు. అలాగే సీఎం పర్యటనపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక నల్గొండ జిల్లాకు ప్రభుత్వ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. డిగ్రీ కాలేజీని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సీఎంవో ట్టిట్టర్ లో పోస్టు […]

Written By: Velishala Suresh, Updated On : December 6, 2020 4:10 pm
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరలో సిద్ధిపేటలో పర్యటించనున్నారు. పలు ప్రభుత్వ, పార్టీ భవనాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్థానిక మంత్రి హరీశ్ రావు కేసీఆర్ ప్రారంభించే భవనాలను పరిశీలించారు. అలాగే సీఎం పర్యటనపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక నల్గొండ జిల్లాకు ప్రభుత్వ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. డిగ్రీ కాలేజీని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సీఎంవో ట్టిట్టర్ లో పోస్టు చేశారు.