దత్తాత్రేయకు తప్పిన పెను ప్రమాదం

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా సూర్యపేట వెళ్తున్న ఆయన చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద తన వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దీంతో దత్తాత్రేయకు వ్యక్తిగత కార్యదర్శకి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెల్లారు. అనంతరం దత్తాత్రేయ వేరే వాహనంలో సూర్యపేటకు వెళ్లారు. సమాచారం తెలుసుకున్న చౌటుప్పల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో దత్తాత్రేయతో పాటు కార్యదర్శి, డ్రైవర్ మాత్రమే […]

Written By: Velishala Suresh, Updated On : December 14, 2020 1:23 pm
Follow us on

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా సూర్యపేట వెళ్తున్న ఆయన చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద తన వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దీంతో దత్తాత్రేయకు వ్యక్తిగత కార్యదర్శకి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెల్లారు. అనంతరం దత్తాత్రేయ వేరే వాహనంలో సూర్యపేటకు వెళ్లారు. సమాచారం తెలుసుకున్న చౌటుప్పల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో దత్తాత్రేయతో పాటు కార్యదర్శి, డ్రైవర్ మాత్రమే ఉన్నారు.