spot_img
Homeజనరల్మహాలక్ష్మి అనుగ్రహం కలగాలంటే... శుక్రవారం గోరింటాకు పెట్టుకోవాలి..!

మహాలక్ష్మి అనుగ్రహం కలగాలంటే… శుక్రవారం గోరింటాకు పెట్టుకోవాలి..!

 

Goddess Mahalaxmi

సాధారణంగా గోరింటాకు అంటే మగువలు ఎంతో ఇష్టపడతారు. చేతికి గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతికి అందం రెట్టింపు అవుతుంది.అదేవిధంగా మన చేతిలో గోరింటాకు ఎర్రగా పండటం వల్ల మంచి భర్త దొరుకుతాడు అని చెబుతుంటారు. కానీ శుక్రవారం మన చేతికి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. శుక్రవారం పూట అమ్మాయిలు గోరింటాకు పెట్టుకోవడం ఒక శుభసూచకమని తెలియజేస్తున్నారు.

Also Read: గురువారం తెల్లని వస్తువులను దానం చేస్తే…!

గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఎరుపుగా పండటాన్ని ఆ సూర్యభగవానుడికి ప్రతీకగా తెలియజేస్తారు.అందుకే గోరింటాకు పెట్టుకునే సమయంలో ముందుగా అరచేతిలో సూర్యునివలె గుండ్రని ఆకారాన్ని పోలి పెట్టుకుంటారు. ఈ విధంగా గోరింటాకు ఎర్రగా పండటం వల్ల జ్ఞాన కాంతిని గోరింటాకు ద్వారా మేల్కొల్పడంగా భావిస్తారు. అందుకోసమే అమ్మాయిలు తరచూ గోరింటాకు పెట్టుకోవడం మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.

Also Read: వివిధ రకాల బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసా..?

శాస్త్రీయ పరంగా చూస్తే గోరింటాకు ముఖ్యంగా గర్భవతులు పెట్టుకోవడం వల్ల గర్భాశయానికి రక్తాన్ని సరఫరా చేసే నాడులు ఉంటాయి. ఆనాడులు గర్భవతులు శరీరంలోని అధిక వేడిని బయటకు లాగేస్తుంది.అందుకోసమే ప్రసవం జరిగిన తర్వాత గోరింటాకును చిన్న ముద్దగా నూరి బాలింతల చేత మింగిస్తే గర్భాశయంలో ఎటువంటి సమస్యలు ఏర్పడిన నయమవుతాయని భావిస్తారు. అదేవిధంగా స్త్రీల గోరింటాకు చేతికి పెట్టుకున్నప్పుడు అది ఎంత ఎర్రగా పండితే వారి ఆరోగ్యం అంత అందంగా ఉంటుందని భావిస్తారు.కేవలం ఆరోగ్య పరంగా మాత్రమే కాకుండా అందంగా కూడా ఈ గోరింటాకు ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Oktelugu Epaper
Exit mobile version