Mahua Moitra : మహువా మైత్రా ఓ వ్యాపారి కోసం పనిచేస్తుందా?

ప్రస్తుతం మహువా మైత్రా ఓ వ్యాపారి కోసం పనిచేస్తుందా? ఈమె చుట్టు వివాదాల్లేంటన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: Neelambaram, Updated On : October 17, 2023 5:47 pm

Mahua Moitra : మహువా మైత్రా.. ఈవిడ ఈమె పేరు తెలియని వారు ఉండరు. రాజకీయాల్లో ఉన్న వారికి అందరికీ తెలుసు. ఫైర్ బ్రాండ్ పార్లమెంట్ పార్లమెంటీరియన్ గా గుర్తింపు పొందారు. డెడికేటెడ్ ఫాలోవర్స్ ఉన్నారు. దేశం మొత్తం మీద ఈమె గురించి చర్చ ఎందుకు జరుగుతోంది. ఎవరీమే అన్నది తెలుసుకుందాం.

మహువా లండన్, న్యూయార్క్ లో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా ఉండేవారు. ఆ పదవికి రాజీనామా చేసి… రాజకీయాల్లోకి వచ్చి 2010లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు ఆరేళ్లు కాంగ్రెస్లో ఉండి.. ఆ పార్టీ నచ్చక 2016లో టీఎంసీలోకి వచ్చింది. 2019కి టీఎంసీ ఎంపీగా ఎన్నికయ్యారు. నడియా జిల్లా నుంచి గెలిచారు. ఈమె ఫైర్ బ్రాండ్ ఎందుకు అయ్యిందని చూస్తే.. మోడీని ఈమె విమర్శించినంతగా ఎవ్వరూ విమర్శించలేదు. యాంటీ మోడీ భక్తులకు.. విమర్శలకు, జర్నలిస్టులకు ఈమె డార్లింగ్ గా ఉన్నారు.

రాజ్ దీప్ సర్దేశాయ్ అయితే రెగ్యులర్ గా ఆయన ప్రోగ్రాంలకు మహువానే పిలుస్తుంటారు. లిబరల్ గా ఉండే వారందరికీ మహువా ఆరాధ్య దైవంగా ఉంటుంది.

ప్రస్తుతం మహువా మైత్రా ఓ వ్యాపారి కోసం పనిచేస్తుందా? ఈమె చుట్టు వివాదాల్లేంటన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.