సీఎం జగన్ బెయిల్ రద్దుపై నేడు విచారణ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ నెల 1న జగన్ కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ లో జగన్ పేర్కొన్న అంశాలపై రఘురామ సమాధానం ఇవ్వనున్నారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్ వేశారని జగన్ కౌంటర్ లో పేర్కొన్నారు. రఘురామ తనపై ఉన్న సీబీఐ కేసులను ప్రస్తావించలేదన్నారు.

Written By: Suresh, Updated On : June 14, 2021 10:00 am
Follow us on

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ నెల 1న జగన్ కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ లో జగన్ పేర్కొన్న అంశాలపై రఘురామ సమాధానం ఇవ్వనున్నారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్ వేశారని జగన్ కౌంటర్ లో పేర్కొన్నారు. రఘురామ తనపై ఉన్న సీబీఐ కేసులను ప్రస్తావించలేదన్నారు.