ఎస్పీని ఓడించేందుకు బీజేపీతో కలుస్తాం: మాయావతి

రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్‌ బీఎస్పీలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఎస్పీ తరుపున బరిలో ఉంచిన అభ్యర్థికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఏడుగరు ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత మాయావతి వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఎస్పీని ఓడించేందుకు బీజేపీతోనైనా కలుస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఎస్పీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ఆ పార్టీతో చేతులు కలిపి తప్పుచేశామన్నారు.

Written By: Suresh, Updated On : October 29, 2020 12:28 pm
Follow us on

రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్‌ బీఎస్పీలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఎస్పీ తరుపున బరిలో ఉంచిన అభ్యర్థికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఏడుగరు ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత మాయావతి వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఎస్పీని ఓడించేందుకు బీజేపీతోనైనా కలుస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఎస్పీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ఆ పార్టీతో చేతులు కలిపి తప్పుచేశామన్నారు.