సిడ్నీలో నేడు రెండో టీ-20

ఆస్ట్రేలియాలో జరుగుతున్నఇండియ, ఆసీస్ మలిదశ సిరీస్లో భాగంగా ఆదివారం రెండో టీ-20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో భారత్ విజయం సాధించింది. నేడు మధ్యాహ్నం 1.40 గంటలకు రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది. అజయ్ జడేజా గాయం కారణంగా అందుబాటులో లేకపోయారు. ఆయన స్థానంలో బుమ్రా జట్టులో చేరొచ్చు. సిడ్నీలో జరిగే ఈ మ్యాచ్ లో ఇండియా నుంచి శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సంజు సామ్సన్, మనీష్ […]

Written By: Suresh, Updated On : December 6, 2020 10:15 am
Follow us on

ఆస్ట్రేలియాలో జరుగుతున్నఇండియ, ఆసీస్ మలిదశ సిరీస్లో భాగంగా ఆదివారం రెండో టీ-20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో భారత్ విజయం సాధించింది. నేడు మధ్యాహ్నం 1.40 గంటలకు రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది. అజయ్ జడేజా గాయం కారణంగా అందుబాటులో లేకపోయారు. ఆయన స్థానంలో బుమ్రా జట్టులో చేరొచ్చు. సిడ్నీలో జరిగే ఈ మ్యాచ్ లో ఇండియా నుంచి శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సంజు సామ్సన్, మనీష్ పాండే, హార్థిక్ పాండ్యా, వాషింగ్డన్ సుందర్, దీపక్ చాహర్, టి నటరాజన్, బుమ్రా, యజ్వేంద్ర చాహల్ ఉండే అవకాశం ఉంది.