‘కంగారు’ పెట్టిస్తున్న భారత బౌలర్లు: 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్లో జరుగుతున్న టెస్టులో భారతబౌలర్లు పట్టు బిగిస్తున్నారు. 98 పరుగులకే 5 వికెట్లు తీసుకుని విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఇక భోజన విరామం తరువాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 131 పరుగుల భారీ లోటుతో బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలోనే షాక్ తగిలింది. పేసర్ ఉమేశ్ యాదవ్ వేసి 3.1 ఓవర్కు జో బర్న్స్ 4 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ఆసీస్ 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత […]

Written By: Suresh, Updated On : December 28, 2020 11:45 am
Follow us on

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్లో జరుగుతున్న టెస్టులో భారతబౌలర్లు పట్టు బిగిస్తున్నారు. 98 పరుగులకే 5 వికెట్లు తీసుకుని విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఇక భోజన విరామం తరువాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 131 పరుగుల భారీ లోటుతో బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలోనే షాక్ తగిలింది. పేసర్ ఉమేశ్ యాదవ్ వేసి 3.1 ఓవర్కు జో బర్న్స్ 4 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ఆసీస్ 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత బుమ్రా, సిరాజ్, అశ్విన్, జడేజా తలో వికెట్ తీసుకోవడంతో ఆసీస్ కష్టాల్లో పడింది.