మంటల్లో చిక్కుకొని ఐదుగురు సజీవ దహనం

కారు మంటల్లో చిక్కుకొని ఐదుగురు సజీవదహనమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్ నౌ లో యమునా ఎక్స్ ప్రెస్ పై మంగళవారం తెల్లవారుజామున వెళ్తున్న ఓ కంటెయినర్ ను కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ఫ్యూయల్ ట్యాంక్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. అయితే అప్పటికే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరినా ప్రయోజనం లేకుండా పోయింది. మంటల్లో ఐదుగురు వ్యక్తులు సజీవదహనమైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Written By: Suresh, Updated On : December 22, 2020 1:41 pm
Follow us on

కారు మంటల్లో చిక్కుకొని ఐదుగురు సజీవదహనమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్ నౌ లో యమునా ఎక్స్ ప్రెస్ పై మంగళవారం తెల్లవారుజామున వెళ్తున్న ఓ కంటెయినర్ ను కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ఫ్యూయల్ ట్యాంక్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. అయితే అప్పటికే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరినా ప్రయోజనం లేకుండా పోయింది. మంటల్లో ఐదుగురు వ్యక్తులు సజీవదహనమైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.