గోవధ నిషేధ బిల్లుకు వ్యతిరేకం: సిద్ధారామయ్య

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న గోవధ బిల్లును స్థానికంగా వ్యతిరేకిస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దారామయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలన్నారు. అంతేకానీ ఆర్ఎస్ఎస్ కోసం బిల్లులు తేవద్దన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా బిల్లులు పెడితే వ్యతిరేకిస్తామని తెలిపారు. దేశంలో అధికారంలో ఉన్నది బీజేపీయేనా..? అర్ఎస్ఎస్సా అని సిద్దారామయ్య ప్రశ్నించారు. కాగా గోవధ నిషేధంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి పేర్కొన్నారు. […]

Written By: Suresh, Updated On : December 1, 2020 4:04 pm
Follow us on

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న గోవధ బిల్లును స్థానికంగా వ్యతిరేకిస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దారామయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలన్నారు. అంతేకానీ ఆర్ఎస్ఎస్ కోసం బిల్లులు తేవద్దన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా బిల్లులు పెడితే వ్యతిరేకిస్తామని తెలిపారు. దేశంలో అధికారంలో ఉన్నది బీజేపీయేనా..? అర్ఎస్ఎస్సా అని సిద్దారామయ్య ప్రశ్నించారు. కాగా గోవధ నిషేధంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి పేర్కొన్నారు. ఈ మేరకు పశు సంవర్థక శాఖ మంత్రిని కోరనున్నట్లు గతంలో తెలిపారు.