https://oktelugu.com/

భారత్ లో కొత్తగా 22,272 కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు ఇప్పటికే కోటి మార్కును దాటేశాయి. రోజువారీ కేసుల్లోనూ నిన్నటితో పోలిస్తే తగ్గాయి. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 22,272 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 251 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,69,118గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,47,343కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,81,667యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 97,40,108గా ఉంది.

Written By: , Updated On : December 26, 2020 / 01:54 PM IST
Follow us on

భారత్ లో కరోనా కేసులు ఇప్పటికే కోటి మార్కును దాటేశాయి. రోజువారీ కేసుల్లోనూ నిన్నటితో పోలిస్తే తగ్గాయి. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 22,272 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 251 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,69,118గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,47,343కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,81,667యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 97,40,108గా ఉంది.