భారత్ లో కొత్తగా 16,505 కరోనా కేసులు

భారత్ లో రోజువారీ కేసులు తగ్గుతున్న మొత్తంగా కోటీ 3 లక్షలకు పెరిగాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 16,505 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 214 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,40,470గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,49,649కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,43,953యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 99,46,867గా ఉంది.

Written By: Velishala Suresh, Updated On : January 4, 2021 12:48 pm
Follow us on

భారత్ లో రోజువారీ కేసులు తగ్గుతున్న మొత్తంగా కోటీ 3 లక్షలకు పెరిగాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 16,505 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 214 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,40,470గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,49,649కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,43,953యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 99,46,867గా ఉంది.