Homeఅత్యంత ప్రజాదరణఫోన్ చేసిన 3 గంటల్లో బెడ్ ఇవ్వాల్సిందే.. సీఎం జగన్

ఫోన్ చేసిన 3 గంటల్లో బెడ్ ఇవ్వాల్సిందే.. సీఎం జగన్

రాష్ట్రంలో 104 కాల్ సెంటర్ సమర్ధంగా పనిచేయాలని ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కరోనా బాధితులు 104 కి ఫోన్ చేసిన 3 గంటల్లోనే పడక కేటాయించాలని చెప్పారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్పత్రుల్లో నాణ్యతతో కూడిన ఆహారం, ఔషధాలు ఉండాలని ఆదేశించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular