APSRTC: ఇకపై అన్ని సీట్లలో కూర్చోవచ్చు
ఇప్పటి వరకు 50 శాతం సీట్ల సామర్థ్యంతో నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో ఇకపై అన్ని సీట్లలోనూ ప్రయాణికులను అనుమతించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈమేరకు పాటించాల్సిన నిబంధనలను అధికారులకు పంపించింది. బస్సులను బస్టాప్ ల్లో తప్ప మరెక్కడ ఆపొద్దని స్ఫష్టం చేసింది. ప్రయాణికులు తప్పకుండా మాస్కులు ధరించేలా చూడాలని సిబ్బందికి సూచించింది. నిత్యం 2 సార్లు బస్సును శానిటైజ్ చేయాలని పేర్కొంది.
Written By:
, Updated On : September 10, 2021 / 07:38 AM IST

ఇప్పటి వరకు 50 శాతం సీట్ల సామర్థ్యంతో నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో ఇకపై అన్ని సీట్లలోనూ ప్రయాణికులను అనుమతించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈమేరకు పాటించాల్సిన నిబంధనలను అధికారులకు పంపించింది. బస్సులను బస్టాప్ ల్లో తప్ప మరెక్కడ ఆపొద్దని స్ఫష్టం చేసింది. ప్రయాణికులు తప్పకుండా మాస్కులు ధరించేలా చూడాలని సిబ్బందికి సూచించింది. నిత్యం 2 సార్లు బస్సును శానిటైజ్ చేయాలని పేర్కొంది.