టాలీవుడ్ లో విషాదం.. నిర్మాత సతీమణి కన్నుమూత

టాలీవుడ్ లో కరోనా వల్ల ఇతర సమస్యల వల్ల చాలా మంది ప్రముఖులు మరణిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈమె పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. వెంకటేశ్వరరావు- అనితల కుమార్తె స్వాతి గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామాయణం మూవీలో రావణుడిగా నటించింది. అయితే అనిత అకాల మరణంపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Written By: Suresh, Updated On : May 4, 2021 1:41 pm
Follow us on

టాలీవుడ్ లో కరోనా వల్ల ఇతర సమస్యల వల్ల చాలా మంది ప్రముఖులు మరణిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈమె పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. వెంకటేశ్వరరావు- అనితల కుమార్తె స్వాతి గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామాయణం మూవీలో రావణుడిగా నటించింది. అయితే అనిత అకాల మరణంపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.