
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఎస్ డీఆర్ ఎఫ్ నిధులను విడుదల చేసింది. రాష్ట్రాల విపత్తు నిర్వహణ కోసం రూ. 8,873 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో ఆయా రాష్ట్రాలకు చేేరే మొత్తం లో 50 శాతం నిధులను కరోనా కట్టడి చర్యలకు వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎస్ డీఆర్ ఎఫ్ కు తొలి విడత నిధులు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.