శ్రీలంకతో జరుగుతున్న టీ 20 మ్యాచ్ లో శాంసన్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు. హసరంగా వేసిన ఓవర్ తొలి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. దీంతో 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది.
Written By:
Suresh, Updated On : July 25, 2021 8:48 pm
Follow us on
శ్రీలంకతో జరుగుతున్న టీ 20 మ్యాచ్ లో శాంసన్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు. హసరంగా వేసిన ఓవర్ తొలి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. దీంతో 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది.