ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

ఏపీలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఇంటర్ పరీక్షల నిర్వహణ తేదీలను  ప్రకటిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహఇంచడం సరికాదని పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Written By: Suresh, Updated On : May 2, 2021 6:11 pm
Follow us on

ఏపీలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఇంటర్ పరీక్షల నిర్వహణ తేదీలను  ప్రకటిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహఇంచడం సరికాదని పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.