Homeటాప్ స్టోరీస్Pawan Kalyan Rajahmundry tour : ఆంధ్ర సమాంతర రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకే...

Pawan Kalyan Rajahmundry tour : ఆంధ్ర సమాంతర రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకే ఒక్కడు

Pawan Kalyan Rajahmundry tour : పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రి పర్యటన ఆద్యంతం ఆకట్టుకుంది. హృదయానికి హత్తుకుంది. పర్యావరణానికి ఇచ్చే ప్రాధాన్యత.. ప్రేమ ఎంతో గొప్పగా ఉంది. గోదావరి పుష్కరాల్లో పన్నీరు స్నానం అవసరం లేదని.. కెమికల్స్ స్నానం లేకుండా ఉంటే చాలు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాజమండ్రి వద్ద కాలుష్య కారకాలైన మురికి నీరు, కెమికల్ నీరు గోదావరిలో కలుస్తోందని.. దీనివల్ల భక్తులు పుష్కర స్నానం ఎలా చేస్తారంటూ పవన్ ప్రశ్నించారు.

ఇక రాజమండ్రిలో జనసేన సమావేశంలో తనను విమర్శించే వారిపై ఘాటైన విమర్శలు చేశారు. కాపు కుల సంఘాలు , దాసరి రాము లాంటి వారు కూడా పవన్ ను విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను కుల నాయకుడిగా ముద్ర పడాలని వారంతా కుట్ర చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం తాను ఎప్పుడూ కుల పక్షపాతిని కాదని కుండబద్దలు కొట్టారు.

ఆంధ్ర సమాంతర రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకే ఒక్కడు.. దీనిపై ’రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

ఆంధ్ర సమాంతర రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకే ఒక్కడు|politics | Ram Talk

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper
Exit mobile version