spot_img
Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్ఆర్టీసీ ఉద్యోగులకు కొనసాగుతున్న వ్యాక్సినేషన్

ఆర్టీసీ ఉద్యోగులకు కొనసాగుతున్న వ్యాక్సినేషన్

ఆర్టీసీ ఉద్యోగుకలు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ప్రభుత్వం సూపర్ స్ప్రడర్స్ గా గుర్తించి టీకాలు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకున్నది. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో 2,620 మందికీ టీకా ఇవ్వనున్నట్లు వైద్యశాఖ సిబ్బంది తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసే వార్యక్రమాన్ని సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Oktelugu Epaper
Exit mobile version