Homeజాతీయం - అంతర్జాతీయంవచ్చే ఏడాది భారత్ కు మోడర్నా, ఫైజర్ టీకాలు

వచ్చే ఏడాది భారత్ కు మోడర్నా, ఫైజర్ టీకాలు

భారత్ లో మోడర్నా, ఫైజర్ టీకాలు వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సింగిల్ డోస్ కోవిడ్ టీకా భారత్ లో విడుదల చేయాలని భావిస్తున్న మోడర్నా ఈసారికే సిప్లా తదితర భారతీయ కంపెనీలతో సంప్రదింపులు ప్రారంభించింది. కాగా భారత్ కు 2022 లో 5 కోట్ల డోసులు పంపిణీ చేయాలని ఫైజర్ బావిస్తున్నది. అయితే నియంత్రణల్లో కొన్ని సడలింపులు కావాలని, నష్టపరిహార నిబంధన కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నది. గతవారం రెండు సార్లు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంల ఈ విషయాలు చర్చకు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version