Vijayawada: పార్క్ చేసిన కారులో డెడ్ బాడీ కలకలం

విజయవాడ నగరంలో కారులో ఓ వక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. మహాత్మాగాంధీ రోడ్డులో పార్కు చేసి కారులో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు జడ్ ఎక్స్ కంపెనీ యజమానిగా నిర్ధరణకు వచ్చారు. దీనిపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు చెరువు మాదవరం వాసిగా భావిస్తున్నారు.

Written By: Suresh, Updated On : August 19, 2021 11:55 am
Follow us on

విజయవాడ నగరంలో కారులో ఓ వక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. మహాత్మాగాంధీ రోడ్డులో పార్కు చేసి కారులో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు జడ్ ఎక్స్ కంపెనీ యజమానిగా నిర్ధరణకు వచ్చారు. దీనిపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు చెరువు మాదవరం వాసిగా భావిస్తున్నారు.