విరిగిపడ్డ కొండచరియలు.. 32 మంది మృతి

మహారాష్ట్రంలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇప్పటివరకు 32 మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఘటనా స్థలంలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కున్నారని జిల్లా కలెక్టర్ నిధి చౌదరి చెప్పారు.

Written By: Suresh, Updated On : July 23, 2021 1:57 pm
Follow us on

మహారాష్ట్రంలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇప్పటివరకు 32 మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఘటనా స్థలంలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కున్నారని జిల్లా కలెక్టర్ నిధి చౌదరి చెప్పారు.