https://oktelugu.com/

Bandi Sanjay: కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పారు. విద్యావంతులైన ఒక తరం యువతీ యువకుల బతుకును నాశనం చేసిన ఘనత మీకే దక్కుతుందని బండి సంజయ్ ఘాటుగా లేఖలో పేర్కొన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 15, 2021 / 02:55 PM IST
    Bandi Sanjay
    Follow us on

    Bandi Sanjay

    సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పారు. విద్యావంతులైన ఒక తరం యువతీ యువకుల బతుకును నాశనం చేసిన ఘనత మీకే దక్కుతుందని బండి సంజయ్ ఘాటుగా లేఖలో పేర్కొన్నారు.