విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పై దాడికి యత్నం

బ్రహ్మంగారి మఠంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ పై దాడికి యత్నం జరిగింది. దీనిపై శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంకు శీను, దీప్తి రమణారెడ్డి, బాబ్జి, శ్రీరాములు, నారాయణ రెడ్డి అనే వ్యక్తులు శ్రీకాంత్ పై దాడికి పాల్పడినట్లు గుర్తించి వారిపై పోలీసులు 452, 342, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Written By: Suresh, Updated On : June 15, 2021 10:41 am
Follow us on

బ్రహ్మంగారి మఠంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ పై దాడికి యత్నం జరిగింది. దీనిపై శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంకు శీను, దీప్తి రమణారెడ్డి, బాబ్జి, శ్రీరాములు, నారాయణ రెడ్డి అనే వ్యక్తులు శ్రీకాంత్ పై దాడికి పాల్పడినట్లు గుర్తించి వారిపై పోలీసులు 452, 342, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.