Telangana: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నూతన ఛైర్మన్ నియామకం

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నూతన ఛైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా కొనసాగిన పాపిరెడ్డి పదవీ కాలం ముగియడంతో లింబ్రాదికి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం లింబాద్రి ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

Written By: Suresh, Updated On : August 24, 2021 5:02 pm
Follow us on

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నూతన ఛైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా కొనసాగిన పాపిరెడ్డి పదవీ కాలం ముగియడంతో లింబ్రాదికి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం లింబాద్రి ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.