https://oktelugu.com/

అమూల్ పాల ధర పెంపు.. రేపట్నుంచే అమలు

నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడికి మరో పిడుగులాంటి వార్త. దేశంలో ప్రముఖ పాల ఉత్ప్తి, మార్కెంటింగ్ సంస్థ అమూల్ పాల ధరను పెంచింది. లీటరు పాలపై రూ. 2ల చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది. అన్ని బ్రాండ్ లకు ఈ పెంపు వర్తింపజేసింది. దేశ వ్యాప్తంగా జూలై 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్పష్టంచేసింది.

Written By: , Updated On : June 30, 2021 / 06:13 PM IST
Follow us on

నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడికి మరో పిడుగులాంటి వార్త. దేశంలో ప్రముఖ పాల ఉత్ప్తి, మార్కెంటింగ్ సంస్థ అమూల్ పాల ధరను పెంచింది. లీటరు పాలపై రూ. 2ల చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది. అన్ని బ్రాండ్ లకు ఈ పెంపు వర్తింపజేసింది. దేశ వ్యాప్తంగా జూలై 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్పష్టంచేసింది.