కరోనా వ్యాక్సిన్ తీసుకున్ కమలాహారిస్

భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆమె వ్యాక్సిన్ తీసుకునే ద్రుశ్యాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అమెరికాలో కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ పై అవగాహన పెంచేందుకు ఇలా చేశారు. కరోనాతో ఇప్పటికే అమెరికాలో 3 లక్షల 35 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆమె ప్రత్యక్ష ప్రసారం ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ […]

Written By: Suresh, Updated On : December 30, 2020 1:16 pm
Follow us on

భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆమె వ్యాక్సిన్ తీసుకునే ద్రుశ్యాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అమెరికాలో కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ పై అవగాహన పెంచేందుకు ఇలా చేశారు. కరోనాతో ఇప్పటికే అమెరికాలో 3 లక్షల 35 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆమె ప్రత్యక్ష ప్రసారం ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కమలా హారిస్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ ఎంత అవసరమో తెలియజేయడానికి ఇలా అందరిముందు వ్యాక్సిన్ తీసుకుంటున్నానన్నారు. అంతకుముందు జో బైడెన్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే.