- Telugu News » International » %e0%b0%85%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be %e0%b0%8e%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c %e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d
అమెరికా ఎలక్షన్స్: డిక్స్విల్లీ నాగ్ గ్రామంలో ప్రారంభమైన పోలింగ్
అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. యూఎస్లోని ఈశాన్య రాష్ట్రమైన న్యూ హ్యాంప్షైర్లోని డిక్స్విల్లీ నాగ్ గ్రామంలో మంగళవారం త్లెవారుజామున ప్రజలు ఓటేశారు. ఆ గ్రామంలో మొత్తం 12 ఓట్లు ఉండగా ఐదు ఓట్లు పోలయ్యాయి. ఆ ఐదు ఓట్లు బైడెన్కు వేసినట్లు సమాచారం. డిక్స్విల్లీ గ్రామస్థులు డెమొక్రటిక్ అభ్యర్థికే ఓటు వేశారు. కాగా 1960 నుంచి సాంప్రదాయబద్ధంగా ఈ గ్రామం నంచే అమెరికా ఎన్నిక రోజున ఓటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. గత ఎన్నికల్లో డిక్స్ […]
Written By:
, Updated On : November 3, 2020 / 02:13 PM IST

అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. యూఎస్లోని ఈశాన్య రాష్ట్రమైన న్యూ హ్యాంప్షైర్లోని డిక్స్విల్లీ నాగ్ గ్రామంలో మంగళవారం త్లెవారుజామున ప్రజలు ఓటేశారు. ఆ గ్రామంలో మొత్తం 12 ఓట్లు ఉండగా ఐదు ఓట్లు పోలయ్యాయి. ఆ ఐదు ఓట్లు బైడెన్కు వేసినట్లు సమాచారం. డిక్స్విల్లీ గ్రామస్థులు డెమొక్రటిక్ అభ్యర్థికే ఓటు వేశారు. కాగా 1960 నుంచి సాంప్రదాయబద్ధంగా ఈ గ్రామం నంచే అమెరికా ఎన్నిక రోజున ఓటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. గత ఎన్నికల్లో డిక్స్ విల్లీ గ్రామం ఓటర్లు హ్లిరీ క్లింటన్కు ఓటేశారు. కానీ ట్రంప్ విజయం సాధించారు.