Megastar Chiranjeevi: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలిసిన దగ్గర నుంచీ ఆయన అభిమానులు, ప్రజలు ఆందోళన పడుతున్నారు. కారణం.. వయస్సు పైబడిన వారి పై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతుంతి. అందుకే, ఆయన ఫాలోవర్స్ ఆందోళన చెందుతూ ఆయన హెల్త్ అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో ఉన్నారు.

వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటానని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కరోనా నుంచి వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. త్వరలోనే మీరు కోలుకోవాలి సర్’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
Also Read: సమ్మె: ఉద్యోగులు, ప్రభుత్వ పంతాలకు ‘హైకోర్టు’ చెక్!
కాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరోగ్య పరిస్థితి పై ఆమె కుటుంబ సభ్యులు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. వెంకయ్య నాయుడు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందట. కరోనా సోకినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉన్నారట. కాబట్టి.. ఆమె ఆరోగ్యం విషయంలో అభిమానులు, స్నేహితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, వెంకయ్య నాయుడు ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడుతుంది అని తాజాగా క్లారిటీ ఇచ్చారు.

కాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి కోవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని తెలిసి ఆమె అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. కరోనా మైల్డ్ లక్షణాలున్న వారు ఎలాంటి ఇబ్బంది పడకుండానే కోలుకుంటున్నారు. త్రిష, సత్యరాజ్, థమన్ కోవిడ్ నుంచి చాలా వేగంగా కోలుకున్నారు.
Also Read: బడ్జెట్ రూపకల్పనలో కేంద్రం స్టేట్లకు షాకిస్తుందా?
[…] Virat kohli Anushka Sharma: భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్ పై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజులుగా ఆయన ఫిట్ నెస్ పై సందేహాలు వస్తున్నాయి. దీంతోనే ఆయన కెప్టెన్సీ నుంచి తొలగించినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక దశలో ఆయన పెళ్లి చేసుకోవడంతోనే ఆయనలో టాలెంట్ తగ్గిందనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విరాట్ భవితవ్యం డోలాయమానంలో పడినట్లు తెలుస్తోంది. […]
[…] Revanth Reddy: కాంగ్రెస్ కథ మళ్లీ మొదటికొస్తుందా? పార్టీని ముందుకు నడిపించే వారిపై విమర్శలు ఎక్కువగా వస్తాయి. దీంతో వాటిని తట్టుకుని మరీ పార్టీని గాడిలో పెట్టడం అంటే మాటలు కాదు. దానికి చాలా శక్తి కావాలి. సముద్రమటువంటి పార్టీ ప్రస్తుతం కష్టాలు పడుతోంది. పార్టీలో సీనియర్ పెత్తనం పెరిగిపోతోంది. ఫలితంగా ఏ పని చేయాలన్నా వారి ఆమోదం తప్పనిసరి. వారికి చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే దగ్గర దారిలో వెళదామంటే వారు ఒప్పుకోరు. దీంతో పార్టీ భవితవ్యం కాస్త వెనుకంజలో పడిపోతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత అసలు పార్టీ ఉందా అనే అనుమానాలే అందరిలో వస్తున్నాయి. […]