Homeఆంధ్రప్రదేశ్‌టీడీపీ నాయకులు మౌనంగా ఉండి అవమానించారు..!

టీడీపీ నాయకులు మౌనంగా ఉండి అవమానించారు..!

TDP

వైసీపీ అధినేత జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే ఆ పార్టీ నాయకులు అలెర్ట్ అవుతారు. విమర్శలు చేసిన వాళ్లు ఆ నాయకులు తిట్లతో కడిగేస్తారు. మొన్నటి వరకు కొడాలి నాని మాత్రమే దూకుడుగా వ్యవహరిస్తారని అందరూ అనుకున్నారు. కానీ నెల్లూరు మంత్రి అనిల్ కూడా కొడాలి నాని బాటలోనే సాగుతున్నారు. తాజాగా ఆయన లోకేశ్ పై బూతు పురాణం వాడారు. దీంతో వైసీపీలో ఎంత తిడితే అంత పేరొస్తారని కొందరు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ఇటీవల వైసీపీ నేతలను ఓ పదంతో ధూషించారు. దీంతో రెండు రోజుల పాటు వైసీపీ నేతలెవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తరువాత కొడాలి నాని తన శైలిలో దూకుడు వ్యవహరించారు. ఇదంతా కామన్ అని ప్రజలకు అర్థమైంది. కానీ కొత్తగా మరో మంత్రి అనిల్ కూమార్ కూడా బూతు పదాలు వాడడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్న మంత్రులు ఇలా మాట్లాడడం కొత్తగా చూస్తున్నామని కొందరు చర్చించుకుంటున్నారు.

ఇలా వైసీపీలో విమర్శలు చేయడానికి కొందరు భయపడుతున్నారు. ఎందుకంటే తమ మీద ఆ తిట్లను ఎందుకు పడిపించుకోవడం అని ఊరుకుంటున్నారు. అయితే ఇలా తిట్లతో రియాక్టయ్యే నేతలు టీడీపీలో కనిపించడం లేదు. అయితే ఎమ్మెల్సీ బీటెక్ రవి మినహా ఏ నేత స్పందించలేదు. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు కూడా లోకేశ్ పై బూతులు కడుగుతుంటే స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

దీనిని భట్టి టీడీపీలో ఏ స్థాయిలో యూనిటీ ఉందో అర్థమవుతుందని కొందరు అంటున్నారు. అయితే టీడీపీలో కొందరు విమర్శలు చేస్తున్నా అవి అంత ‘వినసొంపు’గా లేకపోవడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా అధికార పార్టీ నాయకులను తగులుకుంటే తాము ఎక్కడ బూతు పురాణంలో చిక్కకుంటామోనని మౌనంగా ఉంటున్నారు. దీనిని భట్టి పార్టీలో ఏ స్థాయిలో పట్టు ఉందో తెలుస్తుందని అంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...
Oktelugu Epaper
Exit mobile version