జాతీయ వార్తలుదేశంలో కొత్త అలజడి.. బ్రిటన్ నుంచి వచ్చిన 20 మందిలో కరోనా

దేశంలో కొత్త అలజడి.. బ్రిటన్ నుంచి వచ్చిన 20 మందిలో కరోనా

Corona is one of the 20 people from Britain

దేశంలో మరోసారి కరోనా అలజడి మొదలైంది. బ్రిటన్ లో రూపాంతరం చెందిన కొత్త కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. బ్రిటన్ లో అన్నీ దేశాలు రాకపోకలు బంద్ చేశాయి. కొత్తగా మారి వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తున్న ఈ వైరస్ భయం ఇప్పుడు భారతదేశంలోనూ నెలకొంది. దేశంలో కొత్త అలజడి రేకెత్తుతోంది.

Also Read: ఆన్ లైన్ లోన్ యాప్ ల ఆటకట్టించిన పోలీసులు

బ్రిటన్ నుంచి ఇండియాకు వస్తున్న ప్రయాణికుల్లో 20మందికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. బ్రిటన్ నుంచి వివిధ విమానాశ్రయాల్లో దిగుతున్న వీరికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది.

కానీ ఇండియాలో ఇప్పటివరకు కొత్త స్ట్రెయిన్ కనబడలేదని డాక్టర్లు, నిపుణులు స్పష్టం చేస్తున్నాయి. కానీ యూకే నుంచి సోమ, మంగళవారాల్లో ఇండియాలోని వివిధ విమానాశ్రయాల్లో దిగిన 20మందికి పరీక్షలు నిర్వహించగా 20మంది ప్రయాణికుల్లో కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. వీరంతా లండన్ నుంచి ఎయిరిండియా విమానాల్లో దేశంలో దిగినవారే కావడం గమనార్హం.

Also Read: పార్టీ మారిన బీజేపీ ఎంపీ భార్య.. విడాకులిచ్చిన భర్త

ముందు జాగ్రత్త చర్యగా అన్ని వివరాలు సేకరిస్తున్నామని నీతి అయోగ్ డైరెక్టర్ వీకే పాల్ తెలిపారు. వ్యాక్సిన్ డెవలప్ మెంట్ లో కొత్త వైరస్ ప్రభావం ఉండదని తెలిపారు. యూకేలో తలెత్తిన ఈ వైరస్ కారణంగా ఫాటలిటీ మరణాలు లేవని.. ఆందోళన చెందవద్దని కేంద్రం తెలిపింది.

ఇక లండన్ నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ కు తరలిస్తున్నారు. 14 రోజుల పాటు తప్పక క్వారంటైన్ లో ఉండాల్సిందేనని అంటున్నారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Indus Waters Treaty : భారత్ పాకిస్తాన్ సింధూ నీళ్ళ కొట్లాట గురించి తెలుసుకుందామా?

Indus Waters Treaty : సరిహద్దులపై తుపాకులు మోగినప్పుడల్లా ప్రపంచం దృష్టి యుద్ధంపైనే ఉంటుంది. కానీ భారత్–పాకిస్తాన్ మధ్య అసలు పోరు కేవలం సరిహద్దుల వద్ద మాత్రమే కాదు. నీటి బొట్టు కోసం...

India Pakistan : పాకిస్తాన్‌పై మోదీ బురద బాంబు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశం!

India Pakistan : భారత్‌–పాకిస్తాన్‌ మధ్య నీటి వనరులు ఎప్పుడూ సున్నితమైన అంశంగా ఉన్నాయి. గతేడాది జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి తర్వాత ప్రధాని నరేంద్రమోదీ 1960 నాటి సిందూ...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...

Cockroach Janata Party : చొచ్చుకొచ్చిన బొద్దింకలు.. దిగొస్తున్న బీజేపీ సర్కార్.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

Cockroach Janata Party : దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ నగరంలో పోలీసులు సహజంగానే ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ...
Exit mobile version