జాతీయ వార్తలుBhadradi Kothagudem: గతి తప్పిన టీచర్లు.. గురుకులంలో ఏకాంతంగా ఇద్దరు ఉపాధ్యాయులు

Bhadradi Kothagudem: గతి తప్పిన టీచర్లు.. గురుకులంలో ఏకాంతంగా ఇద్దరు ఉపాధ్యాయులు

Bhadradi Kothagudem: ఆచరించి చెప్పే వాడే ఆచార్యుడు అని మహాత్మాగాంధీ చెప్పారు. విలువలు చెప్పడమే కాదు వాటిని బోధించే వారు కూడా వాటిని పాటించి తీరాలి. కానీ సమాజంలో జరుగుతున్న విషయాలు చూస్తుంటే సిగ్గేస్తుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే తప్పు చేస్తే ఎలా? భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే పవిత్ర బాధ్యత గురువులపై ఉంద. అందుకే మాతృదేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ అంటూ సంబోధించారు. కానీ నేటి కాలంలో ఆ మాటలకు అర్థాలే లేకుండా చేస్తున్నారు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ అపవిత్రమైన పనులు చేస్తూ సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు.

Bhadradi Kothagudem
Bhadradi Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జరిగిన ఓ సంఘటన ఉపాధ్యాయుల పాత్రను ప్రశ్నిస్తోంది. వారిలోని అసహజ ప్రవర్తనను బయటపెడుతోంది. విద్యార్థులకు విలువలు నేర్పుతున్న వారే విలువలకు తిలోదకాలు ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది. గురుతర బాధ్యతలను మరిచి సభ్య సమాజం తలదించుకునేలా చేయడం వారికే చెల్లుతోంది.

సాక్షాత్తు తరగతి గదిలోనే ఓ వైస్ ప్రిన్సిపాల్ మరో ఉపాధ్యాయురాలు ఏకాంతంగా దొరికి తలదించుకున్నారు. అదే కళాశాలలో పనిచేసే మరో ఉపాధ్యాయుడు వారి బాగోతాన్ని బయట పెట్టడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గురువులా? కామ పిశాచాలా? అనే భావన అందరిలో వ్యక్తమవుతోంది. సభ్య సమాజానికి మార్గనిర్దేశకంగా ఉండాల్సిన వారే దారి తప్పుతుండటం జుగుస్సా కలిగిస్తోంది.

Also Read: D Srinivas: డీఎస్ రాకతో కాంగ్రెస్ బలపడుతుందా?

దీంతో సదరు ఉపాధ్యాయురాలు ఏకాంతంగా ఉండి ఏడ్చింది. తల్లిదండ్రులకు ఏం చెప్పుకోవాలని బాధ పడింది. చివరకు తన బతుకు ఎందుకని భావించింది. తాను ఉండే ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలుసుకున్న సదరు వైస్ ప్రిన్సిపాల్ పారిపోయాడు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల గతి తప్పిన విధానంపై విమర్శలు వస్తున్నాయి. గురువులే ఇలా చేయడంలో అంతరార్థం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సమాజానికి నీతి బోధించాల్సిన వారే గతితప్పితే ఎలా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

Also Read: Industries: పరిశ్రమలు కోల్పోతున్న ఏపీ.. ఆహ్వానిస్తున్న తెలంగాణ

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...
Exit mobile version